ఏప్రిల్ 6న నందు “ఇంతలో ఎన్నెన్ని వింతలో “విడుదల
నటినటులు - నల్లవేణు, దువ్వాసి మోహన్, నరసింహా, కృష్ణ తేజ, త్రిశూల్, గగన్ విహారి, రమేష్, భార్గవ్, కిషోర్ దాస్, సత్తన్న, దుర్గారావు, మీనా వాసుదేవ్, కౌశిక్, పద్మ జయంతి, సోనక్షీ వర్మ
సహ నిర్మాత - డి.శ్రీనివాస్ ఓంకార్
కెమెరామెన్ - ఎస్ మురళీ మోహన్ రెడ్డి
ఎడిటింగ్ - ఛోటా కె ప్రసాద్
ఆర్ట్ - జిల్ల మోహన్
స్టంట్స్ - మర్సాల్ రమణ
కొరియోగ్రఫీ - విఘ్నేశ్వర్
సాహిత్య౦ - సురేష్ ఉపాధ్యాయ
పి.ఆర్.ఓ. - రాంబాబు కడలి
కో డైరక్టర్ - రామ్ ప్రసాద్ గొల్లపల్లి
రచనా సహకారం - శివ యుద్ధనపూడి
నందు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం “ఇంతలో ఎన్నెన్ని వింతలో”.హరిహర చలన చిత్ర సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఎస్ శ్రీకాంత్ రెడ్డి, ఇప్పిలి రామమోహనరావు నిర్మాతలు. వరప్రసాద్ వరికూటి దర్శకత్వ౦ వహిస్తున్నారు.
నందు హీరోగా సౌమ్య వేణుగోపాల్ నాయికగా పూజ రామచంద్రన్ కీలక పాత్రలలో వస్తున్న ఈ చిత్రం విడుదల సందర్బ౦గా నిర్మాత ఇప్పిలి రామమోహన రావు మాట్లాడుతూ...
యాజమాన్య సంగీతం లో ఇటీవలే విడుదలైన మా ఆడియో లో సురేష్ ఉపాధ్యాయ రాసిన ఎన్నో రంగుల్లో ముంచేస్తుందే ఈ సమయం.... అనే పాటకు యు ట్యూబ్ లో 1.5 మిలియన్ పైగా వీక్షకులను ఆకట్టుకుంది, మా చిన్న చిత్రానికి ఇంత స్ప౦దన రావడం ఆనందంగా ఉందని తెలియపరుస్తూ, మా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 6న గ్రాండ్ గా విడుదల చేస్తున్నామని తెలియపరిచారు.
మరిన్ని కథనాలు
పెళ్లి తరువాత కూడా...

Pelli Choopulu Telugu Movie Spitfire Friends Full...
